-
Home » ysr kapu nestham
ysr kapu nestham
Andhra Pradesh : ఖాతాల్లోకి రూ.15వేలు.. గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఆ రెండు పథకాలకు దరఖాస్తు గడువు పెంపు
July 24, 2023 / 08:24 PM ISTఈ రెండు పథకాలకు కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువును జూలై 27 వరకు పెంచింది జగన్ సర్కార్. Andhra Pradesh
CM Jagan : నేడు కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటన..వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత సహాయం విడుదల
July 29, 2022 / 08:26 AM ISTఏపీ సీఎం జగన్ ఇవాళ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్..…
YSR Kapu Nestham : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15వేలు, రెండో విడత వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు
July 22, 2021 / 01:02 PM ISTకరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు…
YSR Kapu Nestham : ఒక్కొక్కరి ఖాతాలో రూ.15వేలు.. బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకోకుండా ఏర్పాట్లు
July 22, 2021 / 07:59 AM ISTకరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా రెండో ఏడాది
వైయస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం జగన్
June 24, 2020 / 08:17 AM IST‘వైయస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈరోజు ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కంప్యూటర్ బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి…
ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15వేలు, కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
June 24, 2020 / 06:20 AM ISTఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాల అమల్లో దూసుకెళ్తున్నారు. కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభ
ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15వేలు, సీఎం జగన్ మరో గుడ్ న్యూస్
June 24, 2020 / 04:08 AM ISTఏపీ సీఎం జగన్ సంక్షేమ పాలనపై ఫోకస్ పెట్టారు. వరుసగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ
మహిళలకు వరం: వైఎస్సార్ కాపు నేస్తంలో రూ.15వేలు
December 9, 2019 / 02:37 AM IST‘వైఎస్సార్ కాపు నేస్తం పథకం’ కింద ఆరు లక్షల మందికి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన మహిళల ఆర్థిక…