Home » ysr pensins
ఏపీలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం తెల్లవారు జామున ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62 లక్షల 70 వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 1594.66 కోట్లు పంపిణీ చేయనుంది.