-
Home » YSR Rythu Bharosa Funds
YSR Rythu Bharosa Funds
YSR Rythu Bharosa : చెక్ చేసుకోండి.. 50లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల కోట్లు జమ
October 17, 2022 / 05:55 PM IST
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను సీఎం జగన్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.2,096.04 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.