Home » ysr rythu bharosa phase 2
ysr rythu bharosa: రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం అందించింది ఏపీ ప్రభుత్వం. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన నిధులు ఇవాళ(అక్టోబర్ 27,2020) రైతులకు అందాయి. 50 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక వేయి 115 కోట్లు జమ చేశారు సీఎం జగన్. తాడేపల్లి క్యాంప్ �