ysrcongress party

    టీడీపీకి షాక్ : వైసీపీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్

    February 14, 2019 / 11:49 AM IST

    హైదరాబాద్ : టీడీపీకి షాక్ తగిలింది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అవంతికి పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా పార్టీలో

10TV Telugu News