Home » Zero Tillage cultivation
Maize Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఆహారపంట మొక్కజొన్న. సాధారణంగా ఖరీఫ్ వరి తర్వాత అపరాలపంటలను సాగు చేయటం అనవాయితీగా వుంది.
మొక్కజొన్న పూతకు ముందు పూత దశలో, గింజ పాలుపోసుకునే దశలో నీరు తప్పని సరి అవసరం. ముఖ్యంగా మొక్కజొన్న అధిక తేమను, అధిక బెట్టను తట్టుకోలేదు. ఇది గుర్తించి రైతులు సరైన సమయంలో సరైన విధంగా నీటితడులను అందించినట్లైతే అధిక దిగుబడులను సాధించవచ్చు.