Home » Zoom meeting
పదవ తరగతి విద్యార్థులతో టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్లోకి వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలతో పాటు మరో ఇద్దరు మధ్యలో ప్రవేశించారు. దీంతో లోకేష్ నాని, వంశీల తీరును తీవ్ర స్థాయిలో తప్పబట్టారు. ఈ విషయంపై టీడీపీ ఏపీ అధ�
చంద్రబాబు 'జూమ్' వదిలి జనంలోకి రావాలని ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే జుగుప్సాకరంగా ఉన్నాయని ఆయన అన్నారు.