Telugu » Telangana News
పశ్చిమ, మధ్య వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడనున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో ..
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ లకు గువ్వల బాలరాజుకు కారు పార్టీలో ఉన్నప్పటి నుండే గ్యాప్ ఉండేది. గువ్వల తీరు నచ్చకే తండ్రీకొడుకులిద్దరూ కారు దిగేశారనే టాక్ అప్పట్లో నడిచింది.
సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం దగ్గర తనకు మద్దతుగా నిలవకపోవడంతో రాజగోపాల్రెడ్డి ఆగ్రహంతో రగలిపోతున్నారట. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతీసారి సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెడుతున్న�
ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్పింది.
"కొన్ని బాధలను భరించే శక్తిని కూడా మీలో పెంచుకోవాలి. మా అసెంబ్లీ పరిధిలో 11 సంవత్సరాలుగా వారి అణచివేతను ఎదుర్కొంటున్నాము. నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మా కార్యకర్తల కోసం నేను ఏమీ చేయలేకపోయాను" అని అన్నారు.
పక్కాప్లాన్ ప్రకారమే దుండుగులు జ్యూవెలరీ షాపులో దోపిడీకి తెగబడినట్లు పోలీసులు తెలిపారు. వీరినికోసం 10బృంందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచన చేసింది..
న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. చందానగర్ లోని జ్యూవెలరీ షాపులో ..
బంగాళాఖాతంలో ఈనెల 18న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేజరిగితే ఈనెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ..