Telugu » Telangana News
పటేల్ రమేష్రెడ్డి, సర్వోత్తమ్రెడ్డి, వేనారెడ్డి ఈ ముగ్గురిలో ఎవరికి సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ పోస్ట్ దక్కాలన్నా..జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని ఇచ్చే అవకాశం ఉండదంటున్నారు.
పార్టీ పెద్దల జోక్యంతో ఇష్యూ ఇంతటితో సద్దుమణుగుతుందా? మునుముందు కొత్త పరిణామాలకు దారి తీస్తుందా అనేది చూడాలి.
ఇప్పటికే మంత్రుల మధ్య విబేధాలు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి. వరుస వివాదాలు కాంగ్రెస్ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఎవరైనా ఇటువంటి తప్పుడు విషయాలను సర్కులేట్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
నగరంలోని జవహర్ నగర్లో చోటుచేసుకుంది ఈ ఘటన. తాజాగా ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కొన్ని బస్సుల్లో రెండు-మూడు రెట్లు పెంచేడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ప్రతి సారి ప్రకటించినట్లే ఈ ఏడాది కూడా బోనస్ ప్రకటిస్తోందని అన్నారు.
ఫిబ్రవరిలోనే పరీక్షలు ప్రారంభిస్తే విద్యార్థులు ఎప్సెట్, జేఈఈ మెయిన్, నీట్కు ప్రిపేర్ కావడానికి సమయం దొరుకుతుందని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు.
రైతును రాజు చేసేందుకు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులైనా ఎదుర్కొంటాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. వానా కాలంలో 1.48 లక్షలు మెట్రిక్
బైఎలక్షన్లో గెలవడం ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు భవిష్యత్పై బలమైన ఆశలు కల్పించవచ్చని భావిస్తున్నారట కేసీఆర్ అండ్ కో.