Telugu » Telangana News
పాయల్ శంకర్ స్పీచ్ విని అక్కడున్న జనాలే కాదు..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా షాక్ అయ్యారట. కాసేపు అంతా అయోమయంలోకి వెల్లిపోయారన్న చర్చ జరుగుతోంది.
పదేళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుండటంతో..ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ మంత్రులు, ప్రతిపక్షాలు మాత్రం సీఎం కామెంట్స్ను జీర్ణించుకోలేకపోతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
50 లక్షలు క్యాష్ ఇస్తే 10 లక్షలు కలిపి మొత్తం 60 లక్షలు RTGS చేస్తామని నమ్మించారు.
ఈ నెలాఖరులోపు మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణ పూర్తవుతుంది. మార్చి 31 లోపు వరంగల్ ఎయిర్ పోర్టు పనులు ప్రారంభిస్తాం.
ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తున్నామని అన్నారు.
డిసెంబర్ 3న భవిత షోను టీవీలో చూసిన ఆమె తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణలో మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో బస్సులు కిక్కిరిసిపోయి కనపడుతున్నాయి.
అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు ప్రతిరోజు ఒక పల్లీ చిక్కీ ఇవ్వాలని సర్కారుకు శిశు సంక్షేమశాఖ ప్రతిపాదనలు చేసింది.
ఈ గ్లోబల్ సమిట్కు సినీ ప్రముఖులు కూడా రానున్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ఆసక్తి చూపారు.
ఒకప్పుడు తెలంగాణ అంశంపై పూర్తి పేటెంట్గా ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎస్పీబీ విగ్రహా ఏర్పాటుపై పెద్దగా స్పందించడం లేదు. ఇక తెలంగాణలో మరో కీలక పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఇష్యూ తమకు సంబంధం లేదన్నట్లుగా ఉంటుంది.