భారీ వర్షాల కారణంగా వరద విపత్తు తలెత్తడంతో ఆంధ్రప్రదేశ్కి రూ. 6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేర కేంద్ర సర్కారుకి వివరాలు పంపేందుకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. అత్యధికంగా ఆర్అండ్కి రూ.2,164.5 కోట్ల నష్టం వచ్చిందని తెలిపింది.