ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ పలు పార్లమెంట్ నియోజక వర్గాలు, జిల్లాల కోఆర్డినేటర్లను నియమించింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ కోఆర్డినేటర్లను నియమించినట్లు చెబుతూ ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియామకం
గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి
కర్నూల్, నంద్యాల పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా పి.రామసుబ్బారెడ్డి
కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా కే సురేశ్ బాబు
ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా గుడివాడ అమర్నాథ్..