×
Ad

CM Jagan : మాడు పగిలిపోయే ఎండల్లోనూ జగన్‌పై జనానికి తగ్గని అభిమానం

మండే ఎండలోనూ చల్లని చిరునవ్వుతో ప్రజలపై అభిమానం చూపిస్తూ ముందుకు సాగారు జగన్.

  • Published On : April 26, 2024 / 01:02 AM IST

అదే అభిమానం. అదే ఆపాయ్యత. మాడు పగిలిపోయే ఎండల్లోనూ ఆయనపై జనానికి అభిమానం తగ్గలేదు. జనం పట్ల జగన్ కు ఆపాయ్యత తగ్గలేదు. మండే ఎండలోనూ చల్లని చిరునవ్వుతో ప్రజలపై అభిమానం చూపిస్తూ ముందుకు సాగారు జగన్. బస్సు యాత్రలో లక్షలాది మంది జనాలను కలిశారు.

Also Read : ఢీ అంటే ఢీ అంటున్న పెద్దారెడ్లు.. కాక రేపుతున్న కావలి రాజకీయం

పూర్తి వివరాలు..