Home » Author »naveen
సంస్కృతం ఒక పర్వతం లాంటిది. ఒక సాంస్కృతిక స్మారక చిహ్నం. మనం దానిని సొంతం చేసుకోవాలి.
ఈ ఆట అంతా ఎవరాడిస్తున్నారో తెలుసు..ఈ ఆటలో భాగం కావాలా వద్దా అనేది వారికి తెలీదా అంటూ శశిథరూర్పై మండిపడ్డారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా ఢిల్లీలో కాలుష్యం స్థాయి ఏ మాత్రం తగ్గడం లేదు.
తన గురించి ఎవరేమనుకున్నా తాను పట్టించుకోను అన్నారు. ఇలా మహిళలా రెడీ అయ్యి వచ్చినందుకు తనకేమీ సిగ్గుగా లేదన్నారు.
ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది. 100 మందికిపైగా టెర్రరిస్టులను మట్టుబెట్టింది.
ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు. మంటల్లో సజీవ దహనం అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు.
దాదాపు 1400 వస్తువులపై సుంకాలు 50 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన తర్వాత ట్రంప్ కు మోదీ కాల్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎంతో ఉత్సాహంగా, ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. గుండెపోటుకు గురై మరణించారు.
స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ బిజినెస్ విస్తరణ కోసం ఈ నిధుల సేకరణ అవసరం అని కంపెనీ చెప్తుండగా..నిధుల సేకరణతో వచ్చే ఆదాయాన్ని మూన్, మార్స్ మిషన్లకు వినియోగించనుంది.
తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రష్యా-యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రగల్భాలు పలికి బొక్కబోర్లాపడ్డారు.
8 వారాల్లో అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోను..
ఈ ప్రతిపాదనలకు సంబంధించి అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (CBP) తాజాగా పబ్లిక్ నోటీస్ జారీ చేసింది.
నెలకు 40 నుంచి 60 కొత్త ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ జిల్లాలో భారీగా హెచ్ఐవీ కేసులు నమోదవడానికి అనేక..
ప్రతి ఏడాది బాబా వంగా అంచనాలు నిజమవుతూనే వస్తున్నాయి. దీంతో 2026 సంవత్సరం సమీపిస్తున్న కొద్దీ బాబా వంగా అంచనాలు అలజడి రేపుతున్నాయి.
ఈ ట్రస్ట్ పేరుతో ఇప్పటివరకు రూ.50 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. ప్రతి నెల 5, 19 తేదీల్లో అన్న సమారాధన సైతం నిర్వహిస్తున్నారు.
సుప్రీంకోర్టు డైరెక్షన్లో కేసును మళ్లీ విచారించాలని వివేకా కూతురు సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ సహకార శాఖ అధికారులతో కుమ్మక్కై వైసీపీ నేతలు కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొట్టేసే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డికే కాదు ఏపీ మాజీ సీఎం జగన్ తో సత్సంబంధాలున్నప్పటికి... మారిన రాజకీయ పరిణామాలతో ఆశించిన పదవులు ఆమడ దూరమయ్యాయి.