Home » Author »naveen
మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించి క్యాబినెట్ హోదా కల్పించింది సర్కార్. అదే విధంగా
ఎండోమెంట్ అధికారులతో పాటు పోలీసులు, హైడ్రా అధికారుల సాయంతో ఆక్రమణల తొలగింపునకు కసరత్తు చేస్తామంది తెలంగాణ ప్రభుత్వం.
అలా ముగ్గులు వేశాక పీఠ మీద ఒక రాగి లేదా ఇత్తడి పళ్లెం ఏర్పాటు చేయాలి. అందులో 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి.
వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని ద్వారా రాష్ట్ర విద్యార్థులకు అదనంగా..
బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపం చేసుకుని అందులో ఆవు నెయ్యి పోసి పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించుకోవచ్చు.
క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్నిలకు ఆదేశాలు అందాయి.
రోహిత్ శర్మ నాయకత్వంలో టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్న జట్టుకు బీసీసీఐ 125 కోట్ల రూపాయల భారీ బోనస్ను ప్రకటించింది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.
సైనిక ఆక్రమణ, అణచివేత, క్రూరత్వం, వనరులను చట్టవిరుద్ధంగా దోపిడీ చేయడంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు..
గతంలో తిరుమలకు వెళ్లిన హరిముకుంద్కు సంతృప్తిగా స్వామివారి దర్శనం కలగలేదు. దీంతో తనకు గల స్థలంలో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించారాయన.
పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇంకా బాగా కలిసి పనిచేసే దానిపై దృష్టి పెడతానని చంద్రబాబు అన్నారు.
చాలామంది కార్తీక మాసంలో స్వయం పాకం దానం ఇచ్చుకుంటూ ఉంటారు. ఉత్తాన ఏకాదశి రోజు ఇవ్వాల్సిన దానం....
కట్ చేస్తే సిట్ సడెన్ షాక్ ఇచ్చింది. జోగి రమేష్ పేరును నిందితుడిగా చేర్చడంతో లిక్కర్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.
డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కువ సేపు గడపటం, నీళ్లు, బురదను లెక్క చేయకుండా పొలాల్లో తిరగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
గతంలో ఉమ్మడి ఏపీలో దివంగత హరికృష్ణకు ఇలాగే మంత్రి పదవి ఇవ్వగా ఆరు నెలల్లోపు చట్టసభకు ఎంపిక కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
టిఫిన్ సెంటర్ లోకి వెళ్లి దోసెలు వేయడం, కూరగాయలు, పళ్లు అమ్మడం, సెలూన్ లో హెయిర్ కట్ చేయడం వంటివి చేశారు..
తమ పిల్లలు భోజనానికి తిరిగి రాకపోవడంతో అనేక మంది తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీని గురించి పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే
ఇది ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజ్యాంగబద్ధంగా మీ ఇంటికి నిరసన తెలియజేయడానికి వస్తే ఇలాంటి నీతిమాలిన పనులు చేస్తారా..? అని ధ్వజమెత్తారు.
అటు అజారుద్దీన్ ని క్యాబినెట్ లోకి తీసుకోవడం, ఇటు నామినేటెడ్ పదవులను కట్టబెట్టడం, సుదర్శన్ రెడ్డికి ఏకంగా క్యాబినెట్ హోదా ఉన్న అడ్వైజర్ పదవి కట్టబెట్టడం..