Home » Author »naveen
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత దిగుమతులపై ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.
ఆ బాంబు పేల్చిన తర్వాత ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖం చూపించలేరు, ప్రజలను ఎదుర్కోలేరని రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తనపై కుట్రలు చేసినా సహించానని, కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తే మాత్రం తాను సహించేది లేదని కవిత హెచ్చరించారు.
ఇక, 7వ తేదీ శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేశారు.
ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో తెలియజేశారు.
ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
వైసీపీ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం. చర్చించడానికి వైసీపీ సిద్ధమా..?
కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని శాశ్వతంగా మూసేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ రైతన్న వర ప్రదాయిని కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే..
ఇది.. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు.. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా కనిపిస్తోంది.
చర్చకు మరింత సమయం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు.
సుంకిశాల, ఎస్ఎల్ బీసీ కూలిపోతే ఎందుకు కమిషన్ వేయరు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీశ్ రావు.
మా మామ చెబితేనే నేను చేశానని హరీశ్ చెప్పారు. ఇవి బయటికి వస్తాయనే భయపడుతున్నారు.
వీళ్ల ప్రణాళికలకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అడ్డు చెబితే ఆ నివేదికను కనిపించకుండా మాయం చేశారు.
అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సర్కస్ నడిపిస్తున్నారా? ప్రభుత్వం హడావుడిగా సభలో కాళేశ్వరం కమిషన్ నివేదిక పెట్టింది. (Harish Rao)
ఇల్లీగల్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు చేపట్టారని ఆయన ఆరోపించారు. CWC అనుమతి రాకముందే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని..
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది.
ఆదాయపు పన్ను దాఖలు గడువు మొదలు ఆభరణాల హాల్ మార్కింగ్ వరకు సెప్టెంబర్ నెలలో అనేక ముఖ్యమైన మార్పులు అమలవుతాయి. ఇందులో కొన్ని డబ్బుతో ముడిపడి ఉన్న రూల్స్ ఉన్నాయి.
వారి కన్నీళ్లను ఎవరూ తుడవలేరు. నా వంతుగా ఈ సాయం చేస్తున్నా అని బాలయ్య అన్నారు.
ఇటీవలి కాలంలో ట్రంప్ కనిపించట్లేదని, ఆయన చనిపోయి ఉంటారని పలువురు నెటిజన్లు చేస్తున్న పోస్టులు సంచలనంగా మారాయి.
మెంబర్ షిప్ టు లీడర్ షిప్ తేవడమే మా లక్ష్యం అని పవన్ స్పష్టం చేశారు. నిబద్ధత గల కార్యకర్తలను గుర్తించి భవిష్యత్ నాయకత్వం చేయడమే జనసేన ధ్యేయం అన్నారు.