Home » Author »naveen
జనవరి 3వ తేదీ చాలా శక్తిమంతమైన రోజు. వైష్ణవ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉంతో శైవ సంప్రదాయంలో ఆరుద్రోత్సవానికి అంతే ప్రాధాన్యత ఉంది.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన బర్సె దేవాపై 50 లక్షల రూపాయల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇక అంతకు ముందు ఏడాది కూడా రికార్డ్ స్థాయిలో మరణ శిక్షలు అమలు చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం.
ఆప్టివర్లో ఇంటర్న్షిప్ కోసం ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్కు మాత్రమే ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్ (PPO) లభించింది.
ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో వివాహ ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తులను మరింత నిశితంగా పరిశీలిస్తున్నారు.
మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలు ఉన్న రోగులకు నిమెసులైడ్ను సూచించకూడదని కూడా సిఫార్సు చేసింది.
నూతన సంవత్సరం సందర్భంగా దైవం ఆశీస్సులు పొందడానికి నుస్రత్ భారుచ్చా ఆలయాన్ని సందర్శించారు. ఇప్పుడీ వ్యవహారం మతం రంగు పులుముకుంది.
ఈ వీడియో వైరల్ అవడంతో సోషల్ మీడియా యూజర్లు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు.
ఈ న్యూఇయర్ హ్యాపీ న్యూఇయరే కాకుండా సేఫ్ న్యూఇయర్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం అని విజయవాడ ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తాట తీస్తామని విశాఖ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కాశీబుగ్గలోని రోటరీ నగర్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దువ్వాడ షణ్ముఖరావుకు మార్చి నెలలో ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది.
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాల చోరీ కలకలం రేపుతోంది.
ఇక్కడైతే తనకు ఎలక్షన్ చేయడం చాలా ఈజీ అని సీఎం రమేశ్ భావిస్తున్నారట. తాను అందుబాటులో లేకపోతే, తన సోదరుడు లేకపోతే కుమారుడు నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటున్నారట.
గతంలో నందమూరి హరికృష్ణ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు అజారుద్దీన్కు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
పలు కేసుల్లో బెయిల్పై బయటకు వచ్చిన వల్లభనేని వంశీ..కొన్ని రోజులుగా కనిపించడం లేదని..ఫోన్లో కూడా ఎవరికీ టచ్లోకి రావడం లేదన్న టాక్ హాట్ టాపిక్గా మారింది.
అసెంబ్లీకి హాజరుపై ముఖ్యనేతల సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఒక్కోసారి ప్రయాణికులు గంటల పాటు వేచి ఉండాలి వస్తుంది. ఇది ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
తెలంగాణలో మే 18వ తేదీన TG LAWCET ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇక మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు TG PGECET ఎగ్జామ్ ఉంటుంది.
అవివా బేగ్ 3 రోజుల క్రితం రైహాన్తో కలిసి ఉన్న ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం సిగరెట్ల పొడవు, రకాన్ని బట్టి ప్రతి 1,000 సిగరెట్ల ప్యాక్ పై రూ. 200 నుండి రూ. 735 వరకు సుంకం విధించబడుతోంది.