Gold
దేశంలో రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.350 పెరిగి, రూ.87,550గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.380 పెరిగి, రూ.95,510గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగి రూ.71,630గా ఉంది.
Also Read: పాతబస్తీ అగ్నిప్రమాదం: హృదయ విదారకం.. ఒకేసారి మంటల్లో కాలిపోయిన మూడు తరాలవారు
ఢిల్లీ, ముంబైలో..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.87,700గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.95,660గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 పెరిగి 71,760గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.350 పెరిగి, రూ.87,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.380 పెరిగి, రూ.95,510గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగి రూ.71,630గా ఉంది.
వెండి ధరలు
దేశంలో వెండి ధరల్లో ఇవాళ ఉదయం రూ.1,000 పెరుగుదల కనపడింది. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.