దేశంలో బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.5,100 చొప్పున తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.63,490గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,260గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
వెండి ధరలు
Also Read : జొమాటో ఇన్స్టంట్ బ్యాలెన్స్ ఫీచర్.. ఇదేంటి? కస్టమర్లకు బెనిఫిట్స్ ఏంటి?