Major accident in Himachal Pradesh’s Mandi : హిమాచల ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకువెళుతున్న ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మరణించగా డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా…గాయపడిని ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరోక వ్యక్తి మరణించాడు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ చికిత్స పొందుతున్నాడు.