Telugu » Crime News
లుసెంట్ సంస్థ చెందిన 5.46 కోట్ల విలువైన భవనాలు, ఫ్యాక్టరీ ప్రాంగణాలను తాత్కాలికంగా జప్తు చేసింది ఈడీ.
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి మహిళ హత్య చేసింది.
డాక్టర్ నమ్రత 8 రాష్ట్రాల్లో ఈ కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు.
51 మందిని నియమించుకొని దందా చేస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల విద్యార్థులు టార్గెట్ గా గంజాయి విక్రయాలు చేసింది.
దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో సోదాలు జరిపారు. ట్రాప్ చేసి శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాలోని ఫాల్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని సలేహ్పూర్ గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంచాయతీ పెద్దలు తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంగా మారింది.
యాక్టర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.
ఆ వైద్యురాలి లెటర్ హెడ్ పై మందులు, ఇంజెక్షన్లు రాసిచినట్లు గుర్తించారు.
రవికుమార్ రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తోంది. అందులో తన చావుకి కారణం ఏంటో తెలిపాడు.
సంపత్ భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తుండేది. ఆమె వద్ద సర్వపిండికోసం రాజయ్య తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది..