-
-
Telugu » Crime News
-
Crime News
మద్యం తాగించి కత్తితో బెదిరించి అత్యాచారం.. పుప్పాలగూడ బాలిక మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు
February 19, 2026 / 05:51 PM ISTఫిబ్రవరి 7న షాపింగ్కి వెళ్లిన సమయంలో బాలికకు తలాబ్కట్టకు చెందిన 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది.
కదులుతున్న రైల్లో యువతిపై అత్యాచారం..! సీటు ఇప్పిస్తానని టీటీఈ దురాగతం
February 17, 2026 / 09:21 PM ISTఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బాబోయ్.. ప్రియురాలిని చంపి ఆత్మ కోసం యూట్యూబ్లో సెర్చింగ్.. ఎంబీఏ విద్యార్థిని కేసులో వణుకు పుట్టించే విషయాలు
February 17, 2026 / 07:40 PM ISTఆత్మలతో ఎలా మాట్లాడాలో అతను ఆన్లైన్లో శోధించాడు. తాంత్రిక పూజలు కూడా చేశాడు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదనిపిస్తోంది..
బ్యాంకులో భారీ చోరీ.. రూ.4 కోట్ల విలువైన కస్టమర్ల బంగారం కొట్టేసిన అసిస్టెంట్ మేనేజర్.. ఏం చేశాడంటే
February 17, 2026 / 06:00 AM ISTపోలీసుల దర్యాప్తులో కిరణ్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. మొత్తం 2.787 కిలోగ్రాముల బంగారాన్ని దొంగిలించినట్లు అంగీకరించాడు.
ధాయిలాండ్లో దారుణం.. డేకేర్ సెంటర్లో కాల్పులు.. 22 మంది పిల్లలు సహా 34 మంది..
February 11, 2026 / 06:00 PM ISTసమాచారం అందుకున్న అదనపు పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. స్కూల్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
కాల్పులు, పేలుళ్లు, చేజింగ్లు.. ఇటలీలో హాలీవుడ్ సినిమా రేంజ్లో భారీ దోపిడీ.. వణుకు పుట్టించే వీడియో
February 10, 2026 / 10:31 PM ISTహైవేపై కోట్ల రూపాయల డబ్బుతో వెళ్తున్న ట్రక్కును ఆపారు. పేలుడు పదార్దాలతో పేల్చేశారు. నిమిషాల వ్యవధిలో కోటాది రూపాయల డబ్బుతో ఉడాయించారు
ప్రాణం తీసిన పబ్జీ.. 300 దాటిన బీపీ, మెదడు నరాలు చిట్లి మృతి
February 9, 2026 / 10:20 PM ISTడాక్టర్లు ట్రీట్మెంట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కైఫ్ చనిపోయాడు. మెంటల్ ప్రెజర్ వల్ల బీపీ 300 దాటిందని, బ్రెయిన్లోని నరాలు చిట్లి రక్తస్రావమైందని డాక్టర్లు తెలిపారు.
సైబర్ నేరగాళ్ల వేధింపులు.. ఆ భయంతో పురుగుల మందు తాగి బలవన్మరణం
February 9, 2026 / 06:30 AM ISTబలవన్మరణానికి ముందు రామారావు పోలీసులకు ఒక లేఖ రాశాడు. అందులో సైబర్ క్రిమినల్స్ తనను ఏ విధంగా వేధించింది తెలిపాడు.
ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు.. ప్రాణాలు తీసిన ఫోన్ పిచ్చి
February 4, 2026 / 07:43 PM ISTగత రెండు మూడు సంవత్సరాలుగా వారు స్కూల్ కి కూడా వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్నారు. నిత్యం ఫోన్ చూస్తూ ఉండేవారు.
చర్లపల్లిలో తల్లి పిల్లల ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ లభ్యం.. అందులో సంచలన విషయాలు
January 31, 2026 / 08:04 PM ISTవిజయశాంతి భర్త కొంతకాలంగా దుబాయ్ లో ఉంటున్నారు. ఆమె సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు.