-
-
Telugu » Crime News
-
క్రైమ్ వార్తలు
ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు.. సైనైడ్ కలిపింది అతనే..! పోలీసుల విచారణలో సాధిక్ఖాన్ సంచలన విషయాలు..
September 11, 2026 / 09:16 AM ISTKakinada Family Suicide Case : కాకినాడ జిల్లాలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్ ఖాన్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
భర్తలను వదిలేసి.. పిల్లలను తీసుకొని ఇద్దరు మహిళలు జంప్.. వాట్సాప్ చాట్స్లో సంచలన విషయాలు.. అసలేం జరిగిందంటే?
September 10, 2026 / 11:25 AM ISTTwo Womens Missing With Children In Haryana : హరియాణా గురుగ్రామ్ ప్రాంతంలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వివాహిత మహిళలు తమ పిల్లలను తీసుకొని భర్తలను వదిలేసి వెళ్లారు. పోలీసులు ఇద్దరు మహిళల వాట్సాప్ మెస్సేజ్ లు చెక్ చేయగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి
ప్రియురాలిని కలవడానికి వెళ్లిన యువకుడు.. ఊహించని షాక్ ఇచ్చిన యువతి తల్లి! వేడివేడి నూనెతో..
September 6, 2026 / 09:15 AM ISTTamil Nadu : తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లా కావేరిపాక్కం సమీపంలోని ఓ గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది మృతి
September 5, 2026 / 07:28 AM ISTRoad Accident : కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
దిశా సాలియన్ కేసులో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు..
September 3, 2026 / 07:16 AM ISTDisha Salian Case : దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలిమాన్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఒకే మహిళతో ఇద్దరు.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. ఇంటికి నిప్పు..
August 30, 2026 / 07:52 AM ISTBhadradri Kothagudem district : ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తులు వివాహేతర సంబంధం ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.
సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఇద్దరు ప్రాణాలు బలిగొన్న వేపచెట్టు.. ఎస్ఐకుసైతం తీవ్రగాయాలు
August 29, 2026 / 12:22 PM ISTSuryapet District : సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేపచెట్టు విషయంలో మొదలైన వివాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
విశాఖలో విషాదం.. ఇద్దరు చిన్నారులుసహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
August 29, 2026 / 09:12 AM ISTVisakhapatnam : విశాఖపట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
ఏపీలో దారుణం.. మహిళను ఇంటికి పిలిపించుకొని హత్యచేసి.. పొలంలో పాతిపెట్టి..
August 27, 2026 / 06:13 PM ISTAndhra Pradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మరో మహిళను హత్యచేసి తన పొలంలో పాతిపెట్టింది.
దారుణ ఘటన.. 15మంది నవజాత శిశువులు సజీవ దహనం..
August 26, 2026 / 10:26 AM ISTFire Accident In Pakistan Newborns Killed : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15మంది శిశువులు సజీవదహనం అయ్యారు.