Telugu » Crime News
వెనక్కి తగ్గండి, లేదా మిమ్మల్ని ఎలా తుడిచిపెట్టాలో మాకు తెలుసు.
కేఈ ప్రభాకర్, అతడి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరించినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.
శ్యామ్ 2 నెలల క్రితం తన ఆస్తులను అమ్మేశాడు. ఆ ఆస్తి పంపకాల విషయంలో మెదటి భార్య మాధవిలత..
పోలీసులకు ఫిర్యాదు చేసినా లేదా ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి ఉంటుందని కూడా బెదిరించారని అతడు తెలిపాడు.
బస్సులో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తోంది.
ఘటనా స్థలం వద్దకు మీడియాని పోలీసులు అనుమతించలేదు. దీంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమ పిల్లలు భోజనానికి తిరిగి రాకపోవడంతో అనేక మంది తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీని గురించి పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే
దర్శన్ బైక్ ని ఢీకొట్టిన మనోజ్ కుమార్ (32), అతడి భార్య ఆరతి శర్మ (30) లను పోలీసులు అరెస్ట్ చేశారు.
లోకం తెలియని చిన్నారిని హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలుడి కుటుంసభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడి వద్ద ఉన్న వీడియోలను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులను ఆదేశించారు.