Telugu » Crime News
ఈ క్రమంలో వారు బంధువులతో కలిసి ప్రవీణ్ ఇంటికి వెళ్లారు. యువకుడి ఇంటిపై యువతి తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశారు.
ఆ తర్వాత విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఇది మోసం అని, మీరు మోసపోయారని కుటుంబ సభ్యులు చెప్పేవరకు ఆయనకు మ్యాటర్ అర్థం కాలేదు.
కూరగాయలు తెచ్చేందుకు అనిల్ బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. అతడు ఇంటికి తిరిగి వచ్చేసరికి బాత్రూమ్ లో హ్యాంగర్కు చీరతో ఉరివేసుకుంటూ మహిళ కనిపించింది.
ఈ కల్తీ నెయ్యిని రెస్టారెంట్లు, క్యాటరింగ్ ఏజెన్సీలు, బేకరీలు, స్వీట్ షాపులకు అమ్ముతున్నట్లు తెలిపారు.
ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు వస్తే భయపడకుండా, ఆందోళన చెందకుండా ఉండాలని.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఈ మోసం కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను నుహ్ జిల్లాలోని రేవాసన్ గ్రామానికి చెందిన
స్కూల్లో మత్తుమందు తయారు చేస్తే ఎవరికీ అనుమానం రాదనే ఫ్యాక్టరీ పెట్టారట.
అనంతరం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.
ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదు, నగలు ఎత్తుకుపోయినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంచలనం రేపిన మూసీలో మృతదేహం కేసులో మిస్టరీ ఎలా వీడింది? పోలీసులు హంతకులను ఎలా గుర్తించారు? అసలేం జరిగింది..