Pinnelli Ramakrishna Reddy : హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట..
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.
- Thota Vamshi Kumar
- Published On : May 28, 2024 / 02:12 PM IST
