Guru Poornami celebrations : గురుపౌర్ణమి మహోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు

CM Chandrababu : గురువులు దేవుళ్లతో సమానమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో జరిగిన గురు పౌర్ణమి మహోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. గురుపూజ నిర్వహించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు