YCP MP Midhun Reddy: ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్న వైసీపీ ఎంపీ

ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ముద్రగడ వస్తే వైసీపీ మరింత బలపడుతుందని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు