YCP MP Midhun Reddy: ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్న వైసీపీ ఎంపీ
ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ముద్రగడ వస్తే వైసీపీ మరింత బలపడుతుందని అన్నారు.
- Harish Thanniru
- Updated on- July 9, 2023 / 02:42 PM IST
