ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఢిల్లీలో ప్రతి కుటుంబాన్ని సంపన్న కుటుంబంలా తీర్చిదిద్దేలా ఎన్నికల మేనిఫెస్టో రూపొందించినట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రకటించారు. ఢిల్లీని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా తాము పనిచేస్తామని తెలిపారు.
ఫిబ్రవరి 8న ఎన్నికలు
2020, ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
మేనిఫెస్టోలోని అంశాలు..