Kerala : కేరళలో బస్సు బోల్తా…30 మంది ప్రయాణికులకు గాయాలు

కేరళ రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిస్సూర్ జిల్లాలోని కనిమంగళం ప్రాంతంలో శుక్రవారం ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు....

Bus Overturns in Thrissur

Kerala : కేరళ రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిస్సూర్ జిల్లాలోని కనిమంగళం ప్రాంతంలో శుక్రవారం ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. (private Bus Overturns in Thrissur)  కేరళలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.

BJP Election Expenditure : 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత ఖర్చు చేసిందంటే…

క్షతగాత్రులను త్రిస్సూర్ తాలూకా ప్రభుత్వ ఆసుపత్రి, మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నామని కేరళ రెవెన్యూశాఖ మంత్రి కె రాజన్ చెప్పారు. (30 injured) ఈ రోడ్డు ప్రమాదానికి కారణాలు తెలియలేదు. కేరళ (Kerala) రెవెన్యూశాఖ మంత్రి కె రాజన్ ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు