Home » Author »saleem sk
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ వెల్లడించారు....
రాజస్థాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రాజస్థాన్ హైవేపై రెండు కార్లు ఢీకొనడంతో ఆరుగురు మృతి, పలువురికి గాయాలయ్యాయి. సికార్ నుంచి లక్ష్మణ్గఢ్ వైపు వెళ్తున్న కారు డివైడర్ను దాటి రోడ్డుకు అవతలివైపు ఉన్న మరో కారును ఢ�
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్య పట్టణంలో 7 నక్షత్రాల ఎన్క్లేవ్ అయిన సరయూలో ఒక ప్లాట్ను కొన్నారు. ముంబయికి చెందిన డెవలపర్ హోమ్ ఆఫ్ అభినందన్ లోధ నుంచి అమితాబ్ ప్లాట్ కొన్నారు.....
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం లబ్ధిదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమం కింద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం కింద ఒక లక్ష మంది లబ్ధిదారులకు ప్రధాన మం�
పవిత్ర అయోధ్య నగరంలో నాడు బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొని పక్షవాతానికి గురైన కరసేవకుడు అచల్ సింగ్ మీనా తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సంచలన విజ్ఞప్తి చేశారు. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని అ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాలుగోసారి శనివారం సమన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, తనను అరెస్టు చేయడమే ఏకైక లక్ష్యమని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ అంతకు
చైనా దేశంలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. హెన్నాన్ ప్రావిన్సులోని పింగ్ డింగ్ షాన్ నగరంలో ఉన్న బొగ్గు గనిలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించగా, మరో 8 మంది గల్లంతయ్యారు....
2016వ సంవత్సరంలో బంగాళాఖాతంలో గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం శిథిలాలు చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో కనుగొన్నారు. ఈ విమానంలో 29 మంది సిబ్బంది ఉన్నారు. చెన్నై తీరానికి 310 కి.మీ దూరంలో సముద్రగర్భంలో కూలిపోయిన విమాన శిధిలాల�
అమెరికా దేశాన్ని శీతాకాలపు తుపాన్ తాకడంతో రెండు వేల విమానాల రాకపోకలను రద్దు చేశారు. విమాన సర్వీసుల రద్దుతో యూఎస్ లోని పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు.....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణంలో ఆ రాష్ట్ర మంత్రితోపాటు పలువురి ఇళ్లపై శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు....