Home » Author »saleem sk
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ వెల్లడించారు....
రాజస్థాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రాజస్థాన్ హైవేపై రెండు కార్లు ఢీకొనడంతో ఆరుగురు మృతి, పలువురికి గాయాలయ్యాయి. సికార్ నుంచి లక్ష్మణ్గఢ్ వైపు వెళ్తున్న కారు డివైడర్ను దాటి రోడ్డుకు అవతలివైపు ఉన్న మరో కారును ఢ�
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్య పట్టణంలో 7 నక్షత్రాల ఎన్క్లేవ్ అయిన సరయూలో ఒక ప్లాట్ను కొన్నారు. ముంబయికి చెందిన డెవలపర్ హోమ్ ఆఫ్ అభినందన్ లోధ నుంచి అమితాబ్ ప్లాట్ కొన్నారు.....
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం లబ్ధిదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమం కింద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం కింద ఒక లక్ష మంది లబ్ధిదారులకు ప్రధాన మం�
పవిత్ర అయోధ్య నగరంలో నాడు బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొని పక్షవాతానికి గురైన కరసేవకుడు అచల్ సింగ్ మీనా తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సంచలన విజ్ఞప్తి చేశారు. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని అ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాలుగోసారి శనివారం సమన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, తనను అరెస్టు చేయడమే ఏకైక లక్ష్యమని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ అంతకు
చైనా దేశంలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. హెన్నాన్ ప్రావిన్సులోని పింగ్ డింగ్ షాన్ నగరంలో ఉన్న బొగ్గు గనిలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించగా, మరో 8 మంది గల్లంతయ్యారు....
2016వ సంవత్సరంలో బంగాళాఖాతంలో గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం శిథిలాలు చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో కనుగొన్నారు. ఈ విమానంలో 29 మంది సిబ్బంది ఉన్నారు. చెన్నై తీరానికి 310 కి.మీ దూరంలో సముద్రగర్భంలో కూలిపోయిన విమాన శిధిలాల�
అమెరికా దేశాన్ని శీతాకాలపు తుపాన్ తాకడంతో రెండు వేల విమానాల రాకపోకలను రద్దు చేశారు. విమాన సర్వీసుల రద్దుతో యూఎస్ లోని పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు.....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణంలో ఆ రాష్ట్ర మంత్రితోపాటు పలువురి ఇళ్లపై శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు....
ఉత్తర కొరియా 2020 లాక్డౌన్ తర్వాత దేశంలోకి ప్రవేశించడానికి మొదటిసారి పర్యాటకులను అనుమతించింది. కొవిడ్-19 వ్యాప్తి చెందుతున్న సమయంలో ఉత్తర కొరియా ప్రపంచంలోనే కఠినమైన సరిహద్దు నియంత్రణలను విధించింది....
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపక సభ్యుడు, 26/11 ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం అధికారికంగా ధ్రువీకరించింది.....
దేశంలోని 15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు ప్రబలుతున్నాయి. 15 రాష్ట్రాల్లో 923 కేసులు నమోదైనప్పటికీ, కొవిడ్ సబ్ వేరియంట్ సోకిన వారిలో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారని వైద్యాధికారులు చెప్పారు....
అయోధ్యలో జనవరి 22వతేదీన జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సీనియర్ బీజేపీ నేత ఎల్కే అద్వానీ హాజరు కానున్నారా ? అంటే అవునంటున్నారు విశ్వహిందూ పరిషత్ నాయకులు....
తల్లులు, కొడుకులపై అసభ్యకరమైన వీడియోలు పెట్టినందుకు యూట్యూబ్ ఇండియా అధికారికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమన్లు జారీ చేసింది. అసభ్యకరమైన కంటెంట్ పెట్టినందుకు తమ ముందు హాజరు కావాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యూట్యూబ్ ఇండియ�
ఎయిర్ కెనడా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు దుబాయ్కి బయలుదేరే ముందు విమానం నుంచి కిందకు దూకిన ఘటన సంచలనం రేపింది. ఓ ప్రయాణీకుడు జనవరి 8వతేదీన టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కాడు. కానీ....
మనీలాండరింగ్ కేసులో నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ�
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా ప్రబలుతున్న కొవిడ్ వైరస్ పెద్ద ముప్పుగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉజ్జయిని-దేవాస్ మధ్య విస్తరించి ఉన్న 10,000 ఎకరాల భూమిని సేకరించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన�
బీహార్ భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, వారి కూతుళ్ల పేర్లతో ఉద్యో�