దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో రావణ దహనం కీలకమైన ఘట్టం. రావణ దహనం కోసం చండీఘడ్ లో దేశంలోనే అత్యంత భారీ రావణాసుడి బొమ్మను తయారు చేశారు. ధనాస్లోని గడ్డా మైదానంలో 221 అడుగుల ఎత్తున్న బొమ్మను రావణ దహనం తయారు చేశారు.
తొమ్మిది రోజులు ఎంతో వేడుకతో జరిగిన దసరా శరన్నవరాత్రులు రావణ దహనంతో ముగుస్తాయి. ఈ వేడుకల కోసం 221 అడుగుల ఎత్తున్న రావణుడు దిష్టి దిష్టిబొమ్మను దహనం చేశారు నిర్వాహకులు. కేవలం ఆరు నెలల్లోనే తయారు చేశారు. దీన్ని తయారీలో 40 మంది కార్మికులు పనిచేశారు.
రావణ దిష్టిబొమ్మ కోసం
Chandigarh: Tallest effigy of Ravan, with a height of 221 feet, will be burnt on #Dussehra at the Gadda Ground of the EWS Colony, Dhanas. The effigy was built within a span of 6 months with the help of 40 workers. (03.10.2019) pic.twitter.com/4ZrkSm7Dcc
— ANI (@ANI) October 3, 2019