Statue Of Sacrifice : అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. చంద్రబాబు, పవన్, లోకేష్.. ఫోటోలు..
అమరావతి శాఖమూరు పార్కులో స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ పేరుతో ఏర్పాటు చేసిన 58 అడుగుల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.
- Saketh U
- Published On : March 16, 2026 / 03:37 PM IST
Amarajeevi Potti Sriramulu Statue Of Sacrifice Opening Ceremony in Amaravathi
