Telugu » Photo-gallery » Chiranjeevi Congratulate Murali Mohan And Rajendra Prasad For Padmashri Award Photos Sy
Chiranjeevi : మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను కలిసి మరీ అభినందించిన మెగాస్టార్.. ఫొటోలు..
కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పద్మ అవార్డులను ప్రకటించగా అందులో మన తెలుగు సీనియర్ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు పద్మశ్రీ అవార్డుని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ ఇద్దర్ని స్వయంగా కలిసి సత్కరించి అభినందనలు తెలిపారు.