Telugu » Photo-gallery » First Vande Bharat Sleeper Service Flagged Off At Malda Town Railway Station Pics Here Ve
మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫొటోలు చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ రైలు హౌరా-గువాహటి మార్గంలో ప్రయాణిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు చూడండి..