Karnataka CM DK Shivakumar : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక సీఎం డీకే శివకుమార్.. ఫొటోలు వైరల్
Karnataka CM DK Shivakumar : కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ శుక్రవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి ముందస్తు ఉదయకాల సేవలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.
- Harish Thanniru
- Published on- June 19, 2026 / 12:09 PM IST
