Keerthy Suresh : భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేష్.. ఫోటోలు
తన భర్త ఆంటోనీతో కలిసి తిరుమల శ్రీవారిని హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) దర్శించుకుంది. శనివారం వీఐపీ విరామ సమయంలో ఆమె స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 27, 2026 / 09:21 AM IST
