Vasanthi-Pawan: తిరుమలలో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ షో విన్నర్స్.. స్వామివారి దర్శనంలో వాసంతి-పవన్

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ రియాలిటీ షో విజేతలుగా నిలిచిన వాసంతి కృష్ణన్, పవన్ కళ్యాణ్(Vasanthi-Pawan) దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు కాలినడకన శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. స్వామివారి కృతజ్ఞతా పూర్వకంగా వారు తిరుమల వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12