అక్కినేని శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా నేడు అన్నపూర్ణ స్టూడియోస్ ఆవరణలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహేష్ బాబు, రామ్ చరణ్ కూడా రాగా పక్కపక్కనే కూర్చొని ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.