Telugu » Photo-gallery » Pm Modi Stone Laying Ceremony Of International Cricket Stadium In Varanasi
Varanasi Cricket stadium: వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శంకుస్థాపనలో ప్రధాని మోదీతో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెటర్లు.. ఫొటో గ్యాలరీ
యూపీలోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్సర్కార్, కపిల్ దేవ్ సహా ఇతర మాజీ క్రికెట్ ప్లేయర్లతోపాటు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జే షా సహా కీలక వ్యక్తులు పాల్గొన్నారు.