చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి 10 ఏళ్ళ వయసులోనే నంది అవార్డుని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించిన నటి 'ప్రణవి మానుకొండ'. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన ఈ భామ.. టీవీ సీరియల్స్ లో కూడా అలరించింది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా సంధ్యాకాల వెలుగుల్లో పరువాలు ఒలికిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.