సాయి ధరమ్ తేజ్, సంయుక్త హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష సినిమా ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.