Radhakrishnan Parthiban : పవన్ కళ్యాణ్ ను కలిసిన తమిళ్ నటుడు, దర్శకుడు.. ఫొటోలు వైరల్..
నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని తమిళ్ స్టార్ నటుడు, దర్శకుడు రాధాకృష్ణ పార్థీబన్ కలిశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Updated on- October 27, 2024 / 06:29 PM IST
