రాబోయే రోజుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..తనకు ఏమాత్రం సంతోషంగా లేదు..రాబోయే రోజుల్లో కష్టాలు ఉంటాయి..ఎంత జాగ్రత్తగా ఉంటే..అంత మంచిది..అంటూ స్వర్ణలత హెచ్చరించారు. సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాల సందర్భంగా 2020, జులై 13వ తేదీ సోమవారం రంగం కార్యక్రమం జరిగింది.
రాబోయే రోజులు..కష్టాలు ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే..అంత మంచిది.. తప్పనిసరిగా అనుభవించాల్సిందేనన్నారు. ఐదు వారాలు సాకలు పోసి హోమాలు జరపాలి..భక్తి భావంతో కొలిస్తేనే..నేను కాపాడుతానన్నారు. గంగా దేవికి యాగాలు జరపాలని సూచించారు.
Read Here>>తెలంగాణలో కరోనా..1269 కేసులు