Home » Author »Naresh Mannam
కరోనా తర్వాత తెలుగు సినీ పరిశ్రమకి భారీ సక్సెస్ బోణీ కొట్టేసింది. బాలయ్య మాస్ జాతరతో అఖండ విజయాన్ని అందుకున్నాడు. అఖండ సక్సెస్ తో ఇప్పుడు అందరి చూపు నెక్స్ట్ పుష్ప మీదకి మళ్లింది.
టాలీవుడ్ తో పోటీగా బాలీవుడ్ కొత్త సరుకును దించుతోంది. వరుసపెట్టి టీజర్స్, ట్రైలర్స్, లిరికల్ సాంగ్స్ తో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. త్వరలో రిలీజ్ కాబోయే 83 నుంచి 2023లో..
ఇప్పుడు ఓటీటీల్లో అన్ని వర్తిస్తాయి. అటు బిగ్ స్క్రీన్ ను డామినేట్ చేయాలి.. ఇటు స్మాల్ స్క్రీన్ లో పోటీని తట్టుకోవాలి. అందుకే ఓటీటీల్లో కూడా రిలీజ్ క్లాషెస్, రియాలిటీ షోకేజ్ లతో..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత మళ్ళీ తనలోని రొమాంటిక్ యాంగిల్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. దీంతో రాధేశ్యామ్ ఎప్పుడొస్తుందా అని రెబల్ స్టార్ అభిమానులు ఎంతగానో..
ఈమధ్య ఏ చిన్న హీరో అయినా.. పేరుకు ముందు స్టార్ లేనిదే ఒప్పుకోవడంలేదు. అందుకే లేని పోని ట్యాగ్ లు తగిలించి మరీ హీరోలను స్టార్ లుగా పిలుస్తున్నారు. ఇలా పిలిచి మరీ పిలిపించుకుంటున్న..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడని మీడియాలో తెగ హడావిడి జరగుతోంది. అయితే అది ఒక్కటి కాదు.. రెండు సినిమాలని మరో టాక్ నడుస్తోంది.
పవర్ ఫుల్ డైలాగ్స్ తో మోత మోగిపోతున్న ధియేటర్లు.. పవర్ ఫుల్ పంచ్ లతో దద్దరిల్లిపోతున్న స్క్రీన్లు.. హ్యాట్రిక్ సక్సెస్ తో ఫుల్ ఖుష్ అవుతున్న అభిమానులు.. కలెక్షన్లతో నిండిపోతున్న..
దబాంగ్’ సినిమాతో హిందీ సినిమా ప్రేక్షకులకు పరిచయమైన సోనాక్షి సిన్హా.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ డం వచ్చేసింది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. జనవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు యూనిట్ ఇప్పటికే భారీ ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఒకవైపు సామాన్య..
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.
తెలుగులో ఇప్పుడు మరో కొత్త గొంతు తళతళలాడుతున్న సంగతి తెలిసిందే. అదే సిద్ శ్రీరామ్. ఈ మధ్య కాలంలో సిద్ పాట లేకుండా సినిమా హిట్ కావడం కష్టమే అనేలా మారిపోయింది పరిస్థితి.
మన తెలుగు సినిమాలు తెరకెక్కించడమే కాదు.. ప్రమోషన్ చేసుకోవడంలో కూడా మేకర్స్ కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. గంపగుత్తగా పాటలన్నీ ఒకేసారి కాకుండా.. ఒక్కొకటి ఒక్కక్కటి..
ప్రభాస్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తనలోని రొమాంటిక్ యాంగిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే రాధేశ్యామ్ సినిమా. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ నుండి రాబోతున్న తొలి సినిమా కూడా..
తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు హెల్పింగ్ సెంటిమెంట్స్ బాగా పెరిగాయి. కరోనా తర్వాత బడా స్టార్స్ అంతా కలిసి ఇప్పుడు సినిమా గెలవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు.
నా, నేను అన్నది పోయి కొవిడ్ తో.. మా, మేము అన్న సెంటిమెంట్స్ బాగా పెరిగాయి. ఇప్పుడు తెలుగు సినిమా గెలవాలన్నదే టాలీవుడ్ స్టార్స్ లక్ష్యం. ఒక్క సినిమా అని కాకుండా అందరి ప్రాజెక్ట్స్..
ఆడియెన్స్ ఎక్కువగా ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఏ సినిమాను ముందు థియేటర్స్ లో చూద్దామనుకుంటున్నారు.. ఇలాంటి క్వశ్వన్స్ కి టాప్ 5 ఆన్సర్స్ దొరికాయి..
స్టార్స్ ఇప్పుడు కొత్త షేడ్స్ చూపిస్తున్నారు. మంచి క్యారెక్టర్స్ పడాలే కానీ ఒకే సినిమాలో డబుల్ బొనాంజా సృష్టిస్తున్నారు. డబుల్ యాక్షన్ తో.. డబుల్ షేడ్స్ తో మెస్మరైజ్ చేసేస్తున్నారు
పూరి రొమాంటిక్ సినిమా రిలీజ్ కాకముందే కేతిక శర్మ కుర్రకారుకు హాట్ కేక్గా మారిపోయింది. దీంతో మేకర్స్ కూడా అమ్మడి కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం కేతిక నాగశౌర్య లక్ష్యలో నటిస్తుంది
కొత్త సినిమాల టికెట్ ధరలపై తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు శుభం కార్డు పడింది. టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్ల యాజమాన్యాలకు హైకోర్టు అనుమతిచ్చింది. ఇంతకు ముందు థియేటర్ల..