Home » Author »Naresh Mannam
వరుస సినిమా రిలీజ్ లతో ఇక సినిమా ఇండస్ట్రీ ట్రాక్ లో పడ్డట్టే అని అనుకునేలోపే.. మూడోగండం ముంచుకొస్తోందని టెన్షన్ పడుతున్నాయి సినిమాలు. ఇప్పటికే పీక్స్ లో ప్రమోషన్లు చేస్తున్న..
అల్లు అర్జున్ తొలి క్రేజీ పాన్ ఇండియా సినిమా పుష్పా థియేటర్లలో విడుదల కాకముందే అందులోని ఐటమ్ సాంగ్ ఊ అంటావా టాప్ లేపేసిన సంగతి తెలిసిందే. సమంత చేసిన మొదటి డ్యాన్స్ నంబర్ ఇదే కాగా..
రిలీజ్ డేట్స్ మారుతున్నాయి. టైమ్ సెట్ చేసుకుని, మంచి సీజన్ చూసుకుని రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు ఇప్పుడు సైడ్ అయిపోతున్నాయి. షూటింగ్ లేట్ అయ్యిందనో, పెద్ద సినిమాలతో..
హీరోయిన్లు మారిపోయారు.. హీరోల కోసం సినిమాలు చూసే ఆడియన్స్ కూడా మారిపోయారు. అప్ నా టైమ్ ఆయేగా అంటూ వెయిట్ చేసిన హీరోయిన్లు.. సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చూపిస్తున్నారు.
రిలీజ్ అవ్వాల్సిన సినిమాలకు కనీసం పోస్ట్ పోన్ చేసుకునే ఛాన్స్ అయినా ఉంది. కానీ ధియేటర్లో ఉన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణం. రిలీజ్ అవ్వని సినిమాల టెన్షన్ ఒక టైతే.. ఇటు సినిమాలు..
మొత్తానికి బిగ్ బాస్ 5 ముగిసింది. సన్నీ విన్నరైతే.. షణ్ముఖ్ రన్నరప్ అయ్యాడు. నిజానికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ లో అడుగుపెట్టినపుడు తప్పకుండా విజేత అవుతాడనే..
టాలీవుడ్ లో హీరోలే కాదు హీరోల భార్యామణులు కూడా దోస్తీ అంటూ పాటలు పాడేసుకుంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా కలిసి విహార యాత్రలు చేసే వీళ్ళు పండగలు, స్పెషల్ డేస్ లలో కలిసి మెలిసి..
టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఆర్ఆర్ఆర్ కోసం సినీ అభిమానులంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, తారక్ క్రేజ్ స్థాయిని సినీ విశ్లేషకులు కూడా..
చక్కని గొంతుతో తెలుగులో ఎన్నో పాటలు పాడడమే కాకుండా.. ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ గా సత్తాచాటిన యంగ్ అండ్ టాలెంటెడ్ సింగర్ రేవంత్ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరల వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది. టికెట్ల ధరలను పెంచాలని థియేటర్ల యాజమాన్యాలు, సినిమా పెద్దలు ప్రభుత్వం కోరడం.. కోర్టులకు వెళ్లడం..
వచ్చే ఏడాది కాచుకో అంటున్నారు టాలీవుడ్ తండ్రీకొడుకులు. ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసేందుకు కలిసి వస్తామంటున్నారు. అస్సలు ఇప్పట్లో ఎక్స్ పెక్ట్ చేయని నెవర్ బిఫోర్ కాంబోస్ వచ్చే ఏడాది..
ఒకప్పుడు సంగతేమో కానీ ఈ మధ్య కాలంలో సినిమాలో సన్నివేశాలు, పాటలు, మాటలు ఇలా ఏదో ఒక అంశం తరచుగా వివాదాస్పదమవుతూనే ఉంది. మేకర్స్ కావాలనే వివాదాస్పద అంశాలను తీసుకుంటున్నారో..
మోస్ట్ అవైటైడ్ మూవీ రాధేశ్యామ్ ట్రైలర్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఈ మూవీ ట్రైలర్ ను వాళ్లతోనే రిలీజ్ చేయించి నిజంగానే డార్లింగ్ అనిపించుకున్నారు ప్రభాస్.
కొత్త సంవత్సరం రాబోతుంటే కొత్త డెసిషన్స్ తీసుకుంటున్నారు బాలీవుడ్ గ్లామర్ డాల్స్. ఒకరేమో బ్రేకప్ చెప్పి న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోబోతుంటే.. మరొకరు అదే న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ ను..
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది.
ఫస్ట్ కోవిడ్ టైమ్ లో మొదలుపెట్టిన సినిమాలు.. అప్పుడప్పుడు షూటింగ్ కి బ్రేక్ వచ్చినా.. షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. సెకండ్ కోవిడ్ టైమ్ కి రిలీజ్ డేట్స్ కూడా అ
శ్రద్ధా శ్రీనాథ్.. తెలుగు తెరకు 'జెర్సీ' సినిమా ద్వారా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో తన నటనతో అదరగొట్టిన శ్రద్దా.. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలు చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఈవెంట్ కి పెద్ద పెద్ద గెస్ట్ లు ఎవరూ లేరని చెప్పిన టీమ్.. పాన్ ఇండియా డైరెక్టర్లనే సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ చేశారు. ప్రభాస్ ప్రజెంట్ చేస్తున్న..
సినిమా అంటే ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ అంటే ఇండియన్ క్రేజీ మల్టీస్టారర్.. ఇదీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకుల టాక్. ఈ సినిమా కోసం కోట్లాది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని..
నేను ఒక్కడిని ఒక వైపు.. మిగతా హీరోలంతా ఒక వైపు అంటున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఈ సంవత్సరం బాలీవుడ్ లో 200 కోట్ల కలెక్షన్లకు పైగా బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టిన..