Telugu » Latest News
తాజాగా చెన్నైలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యకు కమల్ హాసన్ అవార్డు అందచేశారు.
ఐపీఎల్ ద్వారా యంగ్ క్రికెటర్లు తమ సత్తా చాటుతున్నారు. క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. 2008లో తొలి ఐపీఎల్ జరిగింది. ఇప్పటివరకు 263 స్కోరు అత్యధిక స్కోరుగా ఉంది.
Redmi Note 12 5G Launch : రెడ్మి (Redmi) నుంచి మరో సరికొత్త వేరియంట్ రెడ్మి నోట్ 12 5G (Redmi Note 12 5G) వచ్చేసింది. ఏప్రిల్ 6 నుంచి అమెజాన్ సేల్ లో కొనుగోలు చేయొచ్చు.
ప్రముఖ సింగర్ ఏసుదాసు తనయుడు యువ సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏకంగా 60 సవర్ల బంగారం, కొన్ని వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి.
Koo Lifetime Free Verification : ట్విట్టర్ మాదిరిగా బ్లూ టిక్ మార్క్ కోసం డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. మరో పోటీదారు యాప్ కూ (Koo) ప్లాట్ ఫారంపై యూజర్లకు లైఫ్ టైమ్ ఫ్రీ వెరిఫికేషన్ ఆఫర్ అందిస్తోంది.
ఇటీవల ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు అవ్వగా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తుండగా తాజాగా నేడు ఎన్టీఆర్ సూపర్ అప్డేట్ ఇచ్చారు.
ముందస్తుకు మేం సిద్ధంగా లేమని జగన్ భావిస్తే అది పగటి కలే. రేపు ఎన్నికలు పెట్టినా సిద్ధమే. జగన్ ని ఇంటికి పంపేందుకు.. (Chandrababu Naidu)
Maruti Suzuki India : మారుతి సుజుకి ఇండియా సేల్స్ రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి. సెమీకండక్టర్ కొరత కారణంగా ఉత్పత్తిపై భారీ ప్రభావం చూపినప్పటికీ మారుతి సుజుకి (Maruti Suzuki) రికార్డు స్థాయి వాల్యూమ్లతో దూసుకెళ్లింది.
దసరా సక్సెస్ తో నాని కూడా చాలా సంతోషంలో ఉన్నాడు. ఇక కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో వెన్నెల క్యారెక్టర్ లో ప్రేక్షకులని మెప్పించింది. తాజాగా దసరా సినిమా సూపర్ హిట్ అయినందుకు కీర్తి తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ చేసింది.
ఈ వేసవిలో ఎండలు సాధారణం కంటే అధికంగా ఉండనున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.