Telugu » Latest News
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సుజిత్తో సినిమాను అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు పవన్. OG అనే టైటిల్ను చిత్ర యూనిట్ తాజాగా రిజిస్టర్ చేయించినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.
నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్య నాయక్, రాజేశ్వర్ లకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. దాంతో పోలీసులు వారిని చంచల్ గూడ జైలుకి తరలించారు.
జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సమాజానికి మేలు చేసే, దేశం గౌరవాన్ని పెంచే వార్తలను ఇవ్వాలి.(Kishan Reddy)
Nokia 4G Mobile Network : 2023 చివరిలోగా చంద్రునిపై 4G మొబైల్ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ (HMD Global) నోకియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కంపెనీ వివరాల ప్రకారం.. నోకియా చంద్రునిపై 4G మొబైల్ నెట్వర్క్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రముఖ నటుడు, ఎంపీ రవికిషన్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రవికిషన్ ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. రేసుగుర్రం సినిమాతో తెలుగులో.......................
WhatsApp iPhone Users : ఆపిల్ ఐఫోన్ (Apple iphone) యూజర్లకు గుడ్న్యూస్.. యూజర్ ప్రైవసీని మెరుగుపర్చేందుకు (WhatsApp) సరికొత్త ఫీచర్లతో అప్డేట్లను అందిస్తోంది.
TSPSC పేపర్ లీకేజీ కుంభకోణం అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పేపర్ లీకేజీల కుంభకోణాన్ని సీబీఐకి అప్పగిస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న చర్చ జరిగింది.
కేసీఆర్కు ఓట్ల మీదనే ప్రేమ అనడానికి సజీవ సాక్ష్యం మునుగోడు ఎన్నికలు. ఎక్కడా మీ మునుగోడు హామీలు? గత బడ్జెట్లో రూ.17660 కోట్లు దళిత బంధుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు మరో మోసం. గొల్ల కురుమల కోసం ఖర్చు పె
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో విపక్ష పార్టీలు కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అవినీతిలో కూరుకుపోయినవారందరూ ఒకే వేదికపైకి వస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు.
వచ్చే సోమవారమే ఈ తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే సభలో కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.