Telugu » Latest News
ఈరోజు ఉదయం మంచు మనోజ్ (Manchu Manoj) పై మంచు విష్ణు (Manchu Vishnu) దాడి చేస్తున్న వీడియో ఒకటి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. దీని పై మోహన్ బాబు (Mohan Babu) స్పందించి.. ఆ వీడియోని డిలీట్ చేయించాడు.
పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
తారకరత్న (Taraka Ratna) మరణం అనంతరం తన కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తారకరత్న కూతురు నిష్కా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తారకరత్నకు సంబంధించిన చివరి వీడియోని షేర్ చేసింది.
దెందులూరు.. ఏలూరు జిల్లాలోనే కాదు.. ఏపీ మొత్తం తెలిసిన పాపులర్ అసెంబ్లీ సెగ్మెంట్. అందుకు.. ఇక్కడ నడిచే రాజకీయమే కారణం. దెందులూరు పాలిటిక్స్ కమ్మగా ఉంటూ కాక పుట్టిస్తాయ్.
ఇంగ్లాండులో 1963లో జరిగిన ఓ అత్యధ్భుతమైన ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 19 ఏళ్లలో ప్రేమించుకుని 79 ఏళ్లలో పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట కథ అద్భుతమంటున్నారు నెటిజన్లు..
ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పసుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించిన విషయం విధితమే. ఎవరెవరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారనే అంశంపై ఏపీలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశ
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) పై భారీ హైప్ నెలకుంది. కాగా ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల..
శ్రీకాంత్ సోషల్ మీడియాలో వచ్చే అబద్దపు వార్తలపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు యూట్యూబ్ లో థంబ్నైల్స్ పెడుతున్నారు. కొన్ని మరీ దారుణంగా ఉంటాయి. ఓ సారి అయితే...............
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఒక్కరినే నిలబెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్దతప్పు చేశార
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరూ అనుమానిత ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మాకొట్టారు. టీడీపీకి ఓటు వేసిన వైసీపీకి చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరిపై అందరికి క్లారిటీ ఉంది..కానీ మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరా?అనేది అందరికి ఆసక్తికరంగా మారిన క్ర