Telugu » Latest News
టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో సిట్(SIT) ముమ్మర దర్యాప్తు చేస్తోంది.
తన భార్యని తిట్టారని అబద్ధాలుచెప్పి ఏడ్చిన చంద్రబాబు, మళ్లీ సీఎం అయిన తరువాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడని, కానీ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికకు ఎందుకు అసెంబ్లీలోకి వచ్చారంటూ రోజా ప్రశ్నించారు. అంటే తన భార్య పరువు పోయినా పర్లేదు, తన నీచ ర
భార్యపై పగ పెంచుకున్న ఓ భర్త కోర్టులోనే అందరిముందే భార్యపై యాసిడ్ పోసిన ఘటన తమిళనాడులో కలకలం సృష్టించింది.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. దాస్ కా ధమ్కీ ఇప్పుడు హిందీ, మలయాళంలో రిలీజ్ చేయాలి. వాటికి కూడా ప్రమోషన్స్ చేస్తాను. హిందీలో ఏప్రిల్ 14న రిలీజ్ అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడే డైరెక్షన్ చేయను. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాను......................
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఇంట తీవ్ర విషాదం నెలకుంది. ఆయన తండ్రి పిఎస్ మణి 84 ఏళ్ళ వయసులో నేడు (మార్చి 24) కన్నుమూశారు.
ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని కెరీర్ ఆరంభంలో తనకి జరిగిన అవమానం గురించి మాట్లాడాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు కదా, మొదట్లో కష్టంగా అనిపించిందా అని యాంకర్ అడగగా నాని సమాధానమిస్తూ..
ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ - 2023లో హైదరాబాద్కు చెందిన ప్రముఖు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో దివి కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో తన నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకుంది. గ్లోబల్ ర్యాంకింగ్లో 583స్థానాన్ని దక్కించుకుంది. మైహోం అధినేత జూప
బీజేపీపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్ము కశ్మీర్మా మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా విమర్శలు సంధించారు. బీజేపీ రాముడ్ని రాజకీయం కోసమే వాడుకుంటోందని..రాముడు బీజేపీకి మాత్రమే దేవుడు కాదు అందరికి దేవుడే అంటూ వ్యాఖ్యానించారు.
జపాన్ లో స్వల్ప భూకంపం సంభవించింది. ఇజు ద్వీపంలో శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది.
ఓ పక్కన సినిమాలు వచ్చినవి వచ్చినట్టు ఫ్లాప్ అవుతున్నా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు అక్షయ్. కొత్త సినిమాలు, రీమేక్ సినిమాలు కలిసి రాకపోవడంతో ఇప్పుడు వరుసగా సీక్వెల్స్ మీద పడ్డాడు. ఒకప్పుడు తన హిట్ కామెడీ సినిమాలకు ఇప్పుడు సీక్వెల్స్ తీస్