Telugu » Latest News
మోదీలంతా దొంగలే అంటూ 2019 నాటి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారించిన సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు గురువారం ప్రకటించిం
‘మీరు మాకు బారిస్టర్ను ఇచ్చారు, మేము మీకు మహాత్మాగాంధీని ఇచ్చాం. మీ మహాత్ముడు.. మా మహాత్ముడే’ అంటూ సౌతాఫ్రికా డిప్యూటీ హైకమిషనర్ సెడ్రిక్ క్రౌలీ గాంధీజీని కొనియాడారు.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో తన 32వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా మరో కొత్త మూవీని కూడా లాంచ్ చేసేశాడు. భీష్మ (Bheeshma) వంటి సూపర్ హిట్టుని ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు.
రాష్ట్రంలో శుక్రవారం తేలిక నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉండగా, శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనామ్, ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య ట్వీట్ల వార్ కొనసాగింది. మస్క్ డబ్ల్యూహెచ్ఓను ఉద్దేశించి ట్వీట్ చేయగా.. అధనామ్ ట్విటర్ వేదికగా మస్క్ పేరు ప్రస్తావించకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
దక్షిణ రైల్వేలో మీరు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్నారా? అయితే మీకు చుక్కలే..మీరు ప్రయాణించే రైల్లో చీఫ్ టిక్కెట్ ఇన్ స్పెక్టర్ రోసలిన్ అరోకియా మేరీకి చిక్కారో..ఇక అంతే జరిమానా కట్టాల్సిందే. అలా టికెట్ లేకుండా ప్రయాణించేవారి నుంచి రూ.
లోక్ సభ(Lok Sabha)లో ఫైనాన్స్ బిల్లు-2023(Finance Bill-2023)కు ఆమోదం లభించింది. 45 సవరణలతో ఫైనాన్స్ బిల్లును ఆమోదించింది.
ప్రజల నుంచి వాస్తవాల్ని దాచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన వర్గాలను అవమానించారని ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. దేశాన్ని దోచుకున్నవారు వెనుకబడిన వర్గాలా? వీటికి మోదీ సమాధానం చెప్పాలిం. అదానీ వ్యవహరంపై ప్రధాని ఎందుకు నోరు తెరవడం
టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంక, ఒమన్, యుఏఈ లేదా ఇంగ్లాండ్లోని మైదానాల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఏ దేశంలో భారత్ జట్టు ఆసియా కప్లో ఆడుతుందనేది ఇప్పటి వరకు ఫైనల్ కాకపోయినప్పటికీ, ఎక్కువశాతం యూఏఈ మైదానాల్లో టీమిండియా మ్యాచ్