Telugu » Latest News
ఉగాది కానుకగా అప్డేట్ ఇస్తామని చిత్రయూనిట్ మంగళవారం నాడు ప్రకటించారు. తాజాగా నేడు ఉగాది సందర్భంగా NBK 108 సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ పై.............
రోజులో 15 నిమిషాలపాటు ఫోన్ కార్యకలాపాలకు దూరంగా ఉన్నవారు , ఇతర ఫోన్లో రోజువారిగా సోషల్ మీడియాలో గడిపే సమూహాలతో పోలిస్తే సాధారణ ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు, ఒంటరితనం మరియు నిరాశలో గణనీయమైన మెరుగుదల ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
ఇటీవల ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత దానయ్య మీడియాతో మాట్లాడుతూ.. RRR సినిమా రిలీజ్ తర్వాత చరణ్, తారక్, రాజమౌళి, RRR టీం ఎవ్వరితో నేను కాంటాక్ట్ లో లేను. కానీ నేను నిర్మించిన సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు సంతోషిస్తున్నాను అని తెలిపా
ఫ్యాక్షన్ గడ్డగా పేరొందిన ఆళ్లగడ్డలో గంగుల బిజేంద్ర రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీల సంగతి ఎలా ఉన్నా.. టికెట్ ఫైట్ ఇక్కడ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గంగుల ఫ్యామిలీ నుంచి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా.. గంగుల
శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. ఎప్పటికప్పుడు డ్యాన్స్, ఇన్స్టా రీల్స్తో అభిమానులను అలరిస్తుంటాడు. ఇటీవలకాలంలో టీమిండియా జట్టుకు దూరమైన ధావన్ త్వరలో బాలీవుడ్లో పాపులర్ సీరియల్లో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన
తాజాగా సోని లివ్ ఏకంగా 35 సిరీస్ లను ప్రకటించింది. తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ, హిందీ భాషలలో 35 సిరీస్ లను ప్రకటించగా అందులో కొన్నిటికి టైటిల్స్ ని కూడా అనౌన్స్ చేశారు. మరి కొన్ని...................
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ట్విస్టు వెలుగు చూసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. శంకర్ లక్మీతోపాటు మరో మహిళను సిట్ అధికారులు విచారించారు.
తమిళనాడు రాష్ట్రం కళ్లక్కురిచ్చి సమీపంలోని పెరువంగూర్ గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంచాయతీ యూనియన్ అధ్యక్షురాలు అయ్యమ్మాళ్ భర్త రాజేంద్రన్ అనారోగ్యంతో సోమవారం మరణించాడు. ఆయన కుమారుడు ప్రవీణ్ వివాహం నిశ్చయమైంది. ఈనెల 27న వివాహం జరగాల్సి ఉంది. అయ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపారు.
ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్ ఇటీవలే ఇండియాకు తిరిగివచ్చింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ ని కలిసి ఆస్కార్ అవార్డుని చూపించింది. గతంలోనే వీరికి ఆస్కార్ వచ్చినప్పుడే సీఎం స్టాలిన్..............