Telugu » Latest News
నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ఓటమిపాలైంది. 21 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. పేపర్ లీకేజీకి సంబంధించి నిరసన గళం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం రేప
ఓటర్ కార్డుతో అధార్ సంఖ్యను అనుసంధానం చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల విధించిన గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజాగా అల్లరి నరేశ్ కొత్త సినిమా ఓపెనింగ్ జరిగింది. అల్లరి నరేశ్ 61వ సినిమా ఉగాది నాడు రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమం జరుపుకుంది. ఇందులో.............
సిట్ నోటీసులపై బండిసంజయ్ ఫైర్ అయ్యారు. సిట్ నోటీసులు ఇస్తే భయపడతామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు ముఖ్యమంత్రి, ఆయన కొడుకుకు సిట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే నా దగ్గరున్
టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు, వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సవాళ్లు ప్రతిసవాళ్ల మధ్య నర్సరావుపేట నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కింది. ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు నిరూపించేందుకు కోటప్పకొండపై బహిరంగ చర్చకు వెళ్లేందుకు ప్
గ్రేటర్ హైదరాబాద్లో.. రాజకీయ వివాదాలకు కేరాఫ్ ఖైరతాబాద్ సెగ్మెంట్. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోటలో.. ఈసారి ఎగరబోయే జెండా ఎవరిది? ట్రయాంగిల్ ఫైట్లో తడాఖా చూపేదెవరు?
బాలీవుడ్ నటి ఛవి మిట్టల్(Chhavi Mittal) తన పిల్లలకు లిప్ కిస్ లు ఇస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి...........
తీన్మార్ మల్లన్నను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల నడుమ మంగళవారం సాయంత్రం క్యూ న్యూస్ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు.
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలను బుధవారం తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం గోశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.