Telugu » Latest News
విక్టరీ వెంకటేష్ (Venkatesh) తన మైల్ స్టోన్ మూవీని ఒక యువ దర్శకుడితో ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి సిద్దమయ్యాడు. 'హిట్' క్రైమ్ సిరీస్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న శైలేష్ కొలనుతో 'సైంధవ్' (Saindhav) అనే సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు. టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ 4,411.68 కోట్లుగా పేర్కొన్నారు. హుండీ ద్వారా 1,591 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని అంచనా వేశారు.
ఇదే విషయమై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. లండన్లోని భారత హైకమిషనరేట్ ముందున్న త్రివర్ణ పతాకాన్ని తొలగించే ప్రయత్నం జరిగిన చాలా తరువాత లండన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాస్తవానికి ఇదే భార
Nothing Ear (2) India launch : కొత్త ఇయర్బడ్స్ కోసం చూస్తున్నారా? అయితే, ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ నథింగ్ (Nothing) నుంచి నథింగ్ (Nothing Ear (2) లాంచ్ కానుంది. ఇయర్ (2)గా పిలిచే ఈ కొత్త TWS ఇయర్బడ్ లాంచ్ ఈవెంట్ వన్ప్లస్ యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ కానుంది.
మనీశ్ సిసోడియాను ఇవాళ ఈడీ ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఏడు రోజుల పాటు సిసోడియాను ఈడీ విచారించింది.
విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన 'దాస్ కా ధమ్కీ' (Das Ka Dhamki) ఉగాది కానుకగా నేడు (మార్చి 22) ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా ఎండింగ్ లో..
OnePlus 5G Upgrade Days Sale : కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? లేటెస్ట్ సేల్ ఈవెంట్లో వన్ప్లస్ ఫోన్లలో వన్ప్లస్ వంటి ప్రీమియం OnePlus స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
మంగళవారం రాత్రి పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. ఆ సమయంలో ఓ టీవీ ఛానెల్ భవనం కుదుపులకు గురైంది. ఆ సమయంలోనూ కార్యాలయంలో యాంకర్ వార్తలు చదువుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యాంకర్ ధైర్యాన్నిచూసి ఆశ్చర్యప
ఓ థియేటర్ లో దాస్ కా ధమ్కీ బదులు రవితేజ ధమాకా సినిమా వేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. వైజాగ్ లోని సుకన్య థియేటర్ లో మార్కింగ్ షోకి అభిమానులు వెళ్లగా దాస్ కా ధమ్కీ సినిమా..................
ఢిల్లీలో పోస్టర్ల కలకలం రేగింది. మోదీ హాఠావో...దేశ్ బచావో పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.