Telugu » Latest News
Nothing Ear (2) Price : ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ నథింగ్ (Nothing) నుంచి కొత్త నథింగ్ ఇయర్ (2) ఇయర్ఫోన్ వచ్చేస్తోంది. మార్చి 22న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’ ఇప్పటికే సినీ వర్గాల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.
"పార్లమెంటరీ ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. కాబట్టి దాడులు పెరగొచ్చు. కానీ ఇది కాషాయ పార్టీకి సహాయం చేయదు” అని అన్నారు. రెండు రోజుల జాతీయ కార్యవర్గంలో ఆమోదించిన రాజకీయ తీర్మానం గురించి అఖిలేష్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఎన్నికల్లో యూపీల
టీఎస్ పీఎస్సీ లో ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్ కు ఎలా ఉద్యోగం ఇచ్చారు? కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎలా నియమిస్తారు? కేటీఆర్, కేసీఆర్ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఏ కుంభకోణమూ జరగలేదు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న పవన్, ఈ సినిమా రిలీజ్ కాకమందే తన నెక్ట్స్ ప్రాజెక్టులను వరుసబెట్టి ఓకే చేస్తూ దూస
గ్రూప్-1 పరీక్షల్లో నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారి వద్ద పని చేసే వాళ్లు గ్రూప్-1 పరీక్షల్లో క్వాలిఫై అయినట్లు తమకు సమాచారం అందుతోందన్నారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో
అట్టడుగు స్థాయి సమాజాన్ని ఇబ్బంది పెట్టే సహజ రబ్బరు ధరల పతనం, పెరుగుతున్న మానవ-జంతు సంఘర్షణ, రక్షిత అటవీ ప్రాంతాలకు బఫర్ జోన్ల సరిహద్దులను నిర్ణయించడం వంటి ఆందోళనల నేపథ్యంలో బీజేపీయే ఒక మెట్టు దిగివచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర
Maruti Suzuki Brezza : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki Brezza) నుంచి దేశ మార్కెట్లో బ్రెజ్జా CNGని రూ.9.14 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.
నితీశ్ మీద ఓవైసీ ఈ ఆరోపణలు చేయడం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా అచ్చం ఇలాంటి ఆరోపణలే చేశారు. బీజేపీ నుంచి నితీశ్ విడిపోయిన అనంతరం.. తమ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నితీశ్ చూస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. కానీ అలా జరగలేదు. జేడీ
TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో రెండో రోజూ విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. 9మంది నిందితులను సిట్ ప్రశ్నించింది. నిందితుల నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.