Telugu » Latest News
గత ప్రభుత్వం హయాంలో దోపిడీ పాలన సాగిందని, వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి పైరవీ లేకుండా, లంచాలు లేకుండా నేరుగా నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మనది డీబీటీ (డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్) అయితే, గత ప్రభుత్వంలో
కొంతకాలంగా డిస్నీ సంస్థ నిర్వహణా ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ ఏడాది నుంచి ఐపీఎల్ ప్రసారాల్ని అందించడం లేదు. కొన్ని హాలీవుడ్ సినిమాల్ని కూడా త్వరలో ఓటీటీ నుంచి తొలగించనుంది. హ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుటుంబంను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
వచ్చే ఎన్నికలు జగన్ పర్సెస్ పబ్లిక్ గా జరుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ అరాచకాలు కొనసాగాలా? రాష్ట్ర భవిష్యత్తు కావాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారు అని పేర్కొన్నారు. పులివెందుల్లోనూ తిరుగుబాటు మొదలైందన్నారు.
వారికి సంబంధించిన లేగేజీలు పొందే విషయంలో గందరగోళం ఏర్పడింది. టర్మినల్లో పర్యవేక్షించి సీఐఎస్ఎఫ్, ఇమ్మిగ్రేషన్ అధికారులు కాసేపటికి ఇది గమనించారు. వెంటనే వారిని ఇంటర్నేషనల్ ఎగ్జిట్ వైపు తరలించారు. అక్కడే వారి లగేజీని పొందేలా చర్యలు
2014 నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామకాల కింద 1606 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. సంస్థలో కానిస్టేబుల్స్ బాధ్యత ఎంతో కీలకం అనే విషయం మీకు తెలియంది కాదని, చిత్తశుద్ధితో పని చేస్తూ సంస్థ అభ్యున్నతికై మీవంతుగా తోడ్పాటునందించాల
2 శాతం ఓట్లున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన వైసీపీ పని అయిపోయినట్లేనా? అలా అయితే, గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన స్థానిక ఎన్నికలతోపాటు, ఉపాధ్యాయ, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
దళితుల పట్ల, దళిత నియోజకవర్గాల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయని, అంబేడ్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగాకూడా కేసీఆ
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,071 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 129 రోజుల తర్వాత దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,915గా ఉన్నట్లు కేంద్ర ఆర
గ్లోబల్ సెన్సేషన్ గా నిలిచిన 'RRR'కి ఎం ఎం కీరవాణి అందించిన 'నాటు నాటు' సాంగ్ ఎంతటి పాపులారిటీని సంపాదించుకుందో మనందిరికి తెలిసిందే. ఇటీవలే ఈ పాటకి కొరియన్ ఎంబసీ చిందేయగా, తాజాగా..