Telugu » Latest News
గత ప్రభుత్వంలో ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చూశామని, అరకొరగా ఫీజురీయింబర్స్మెంట్తో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని సీఎం జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, బకాయిలు
విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. 11 ఓవర్లలోనే 121 పరుగులు చేసి, ఓపెనర్లే ఆస్ట్రేలియాను గెలిపించడం విశేషం. ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీలతో
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉంటూనే, నేడు తన కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు. విశ్వక్ కెరీర్ లో 10వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకె
వాయువ్య ఢిల్లీ ప్రాంతంలోని మంగోళ్ పురి ఫ్లై ఓవర్పై ఈ ఘటన జరిగింది. రాత్రిపూట రోడ్డుపై ఒక యువకుడు యువతిపై దాడి చేశాడు. ఆమెను దారుణంగా కొడుతూ క్యాబ్లోకి తోసేశాడు. అనంతరం అతడు కూడా అదే కారులో ఎక్కాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా కారులో కూర్చు
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా అకాల వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ప్రస్తుతం ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు, వడగళ్లుకు పంటలు దెబ్బతింటున్నాయి.
ఢిల్లీ పరిధిలోని రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కూలీలు ఒక బ్యాగును గుర్తించారు. దుర్వాసన వస్తున్న ఈ బ్యాగు తెరిచి చూడగా అందులో ప్లాస్టిక్ కవర్లో చుట్టిన పుర్రె, వెంట్రుకలు, ఎముకలు, వేళ్లు, ఇత
స్వప్నలోక్ కాంప్లెక్స్ ను పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి దానిపై మాట్లాడారు. ప్రమాదాలకు కారకులైన వారిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ప్రమాదాలకు కారణం జీహెచ్ఎంసీ తప్పుడు నిర్ణయాలేనని విమర్శించారు. గోదాములు, త
ఆస్కార్ వేడుకలు ముగియడంతో RRR టీం ఒక్కొకరుగా హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, కాలభైరవ, ఎన్టీఆర్, రామ్ చరణ్ హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ కూడా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. కాగా..
విశాఖలో ఆదివారం (మార్చి19)న ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే వన్డే మ్యాచ్ కు వరుణ గండం ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు రాంగోపాల్ రెడ్డికి ఇవాళ కలెక్టర్ నాగలక్ష్మి డిక్లరేషన్ ఇచ్చారు. నిన్నే ఫలితాలు వెలువడినప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలుపుపై