Telugu » Latest News
అమెరికాతో పోరాడేందుకు 8,00,000 మంది తమ పౌరులు స్వచ్ఛందంగా ఆర్మీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తర కొరియా తెలిపింది. విద్యార్థులు, ఉద్యోగులు ఈ మేరకు ఆసక్తి కనబర్చుతున్నారని చెప్పింది. గురువారం ఉత్తర కొరియా హ్వాసాంగ్-17 ఖండాంతర క్షిపణి పరీక్ష న
ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన 'నాటు నాటు' ఆస్కార్ అందుకొని ప్రపంచ విజేతగా నిలవడంతో ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవా కూడా గ్రాండ్ గా విషెస్ తెలియజేశాడు. ప్రభుదేవా ప్రస్తుతం రామ్ చరణ్ RC15
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద గతేడాది అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో కంప్యూటర్లో బటన్ నొక్కడం ద్వారా జగన్ నేరుగా 9.86లక్ష
విశాఖ వన్డేకు సర్వం సిద్ధం అయింది. ఆదివారం(మార్చి19,2023)న టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. రెండో వన్డేకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. అయితే మ్యాచ్ పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. వరుణుడు బ్యాంటింగ్ కు దిగితే పరిస్థితి ఏంటని
చెన్నైలో బీజేపీ రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించగా, అందులో అన్నాడీఎంకే గురించి చర్చ జరిగింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అధిష్ఠానం అన్నాడీఎంకేతో పొత్తుతో పోటీ చేస్తే తాను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తానన
దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్, ఉత్తర పెరూలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఈ భూకంపం దాటికి ఈక్వెడార్లో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపం దాటికి ఈక్వెడార్ ప్రాంతాల్లో 13మంది మరణించగా, పెరూలో ఒకరు మరణించారు.
విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం 'ధమ్కీ'. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవరెడ్డి కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మాగుంట రాఘవరెడ్డి జ్యూడీషియల్ కస్టడీని మార్చి 28 వరకు పొడిగించింది.
బెంగళూరు అమ్మాయిలు అదరగొట్టారు. గుజరాత్ పై విజయం సాధించారు. గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో భారీ గెలుపు అందుకున్నారు. 189 పరుగుల టార్గెట్ ను కేవలం 2 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది ఆర్సీబీ. తొలుత బ్యాట
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. మూడు స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపాయి. పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ గెలుపు.. ప