Telugu » Latest News
పరీక్షకు ఒక గంట ముందు విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పేపర్ను షేర్ చేసినట్లు దర్యాప్తు అధికారి వెల్లడించారు. ఈ వ్యవహారంలో తొలుత అహ్మద్నగర్లోని మాతోశ్రీ భాగూబాయ్ భంబ్రే అగ్రికల్చర్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీ సిబ్బందిని అరెస్టు చ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’ ఎప్పుడో షూటింగ్ ముగించేసుకుని రిలీజ్కు రెడీగా ఉంది. అయితే సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రె
స్పీకర్ ముందు ఇరువైపులా కూర్చుని చర్చించుకోవాలి. వాళ్లు (విపక్షాలు) రెండడుగులు ముందుకు రావాలి. అలాగే మేము (అధికార పక్షం) రెండడుగులు ముందుకెళ్తాం. అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. కానీ పార్లమెంటులో మాట్లాడకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్
రాజౌరి గార్డెన్ పరిధిలోని తరుణ్ సూరి అనే కస్టమర్ ఇంటికి సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లారు. దీనికి రూ.1,655 బిల్ అయింది. ఆ బిల్లు చెల్లించిన తర్వాత కస్టమర్కు తిరిగి ఇవ్వడానికి సరిపడా చిల్లర అమన్, గుర్పాల్ సింగ్ వద్ద లేదు. దీంతో చిల్లర లేదనే కార
అండర్బ్రిడ్జిలో నీరు నిలవడం ప్రారంభం కాగానే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మొదటిది నాది.. ఆపై ఏడెనిమిది వాహనాలతో బంపర్-టు-బంపర్ ప్రమాదాలు వరుసగా జరిగాయి. నీరు వెళ్లిపోవడానికి ఇక్కడ అనుకూలంగా లేదు. ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే 10 నిమిషాల్లో ఈ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఆధిక్యం లభించింది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆయనకు వెయ్యి ప
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్సీపీదే. కౌంటింగ్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తాం. ఓట్ల తారుమారుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మొదటి రెండు రౌండ్లు నాకు మెజారిటీ వచ్చింది. ఇండిపెండెంట్ అభ్యర్థి తరపు
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మహేష్ మరోసారి తనదైన స్టైలిష్ లుక్లో కనిపిస్తూ ప్రేక్షకు
సైబర్ నేరగాళ్లు ముందు ఇలా మనీ పంపి.. తర్వాత మీ మనీ మొత్తం కాజేయొచ్చు. ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ముంబైలోనే సైబర్ నేరగాళ్లు ఇలా 81 మంది నుంచి కోటి రూపాయలు పైగా కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ పే, గూగుల్ పే వంటి మీ యూపీఐ అకౌంట్కు ముందుగా మన
Best Smartphones in India : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మార్చి 2023లో సరసమైన ధరకే బెస్ట్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అల్ట్రా-ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ల ధరలు పెరగడంతో చాలా మంది కొనుగోలుదారులు సరసమైన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై దృష